Friday, December 14, 2007

ముష్‌కు ఏకపాత్రాభినయం చాలు: పాక్ ప్రజలు


పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాక్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాలన పాక్‌కు ఎంతో అవసరమని అమెరికాకు చెందిన ఒక వార్తా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో స్పష్టం చేశారు. అయితే.. ఆర్మీ పదవిలో ముషారఫ్ కొనసాగరాదని పాక్ ప్రజలు నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. ఆర్మీతో ఎలాంటి సంబంధాలు లేకుండా దేశ పరిపాలన చేయాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.


అంతేకాకుండా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముషారఫ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించకూడదని సర్వేలో వెల్లడించారు. కాగా.. వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాక్ ప్రజలు ఏ పార్టీకి పట్ట కట్టక పోవడం గమనార్హం. మాజీ ప్రధానులు బెనజీర్ భుట్టో నేతృత్వంలోని...


లండన్‌లో మళ్లీ నాట్యం చేస్తా


పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి బిబిసీ రియాలిటి షోలో నాట్యం చేయాలన్న ఆరాటం మొదలయినట్లుంది. బిబిసీ రియాలిటీ షో నిర్వాహకుల భారతదేశానికి సంబంధించిన నాట్యాన్ని చేయమని తనకు ఆహ్వానం వస్తే వదిలిపెట్టనని చెపుతోంది ఈ 32 ఏళ్ల ప్రౌఢ సుందరి.


ఇంతకుముందు లండన్‌లో బిగ్ బ్రదర్ షో నిర్వహించిన షోలో శిల్పాశెట్టి పాల్గొంది. ఆ ప్రదర్శనలో శిల్పాశెట్టిపై కులవివక్షకు సంబంధించిన అంశాలను లేవనెత్తటంతో... దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అయితే చివరికి...