Thursday, September 13, 2007

ఆకాష్-కీర్తీ చావ్లా జంటగా 'అతడే'


ఆకాష్, కీర్తీ చావ్లా హీరోహీరోయిన్లుగా ఎంకే.త్యాగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'అతడే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళంలో కూడా.. 'నినైత్తదై ముడిప్పవన్' అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రొగ్రెస్‌ను నిర్మాత కె.రామాంజనేయులు హైదరాబాద్‌లో వివరించారు. త్యాగరాజాన్‌ ఇప్పటి వరకు రెండు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఆయన లోగడ నిర్మించిన 'మానగర కావల్' అనే చిత్రం ఘన విజయం సాధించింది.


ప్రస్తుతం చాలా కాలం తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'అతడే' చిత్రం షూటింగ్ కొద్దిగా మిగిలి వుందని దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. ఉగ్రవాద నేపథ్యంలో రూపొందిన కథ ఇది. ఉగ్రవాదులు పార్లమెంట్‌ను ఎటాక్ చేసి, ఇక్కడి వ్యవస్థను అస్తవ్యస్థం చేయాలనే...


No comments: