Thursday, October 11, 2007

ఆన్‌లైన్ ద్వారా మీనాక్షి అమ్మవారి దీవెనలు


ప్రపంచంలో ఎక్కడ నుంచైనా మధుర మీనాక్షి అమ్మవారి దీవెనలను అందుకునే సౌకర్యాన్ని మీనాక్షి దేవస్థానం కల్పించింది. ఇంట్లోనుంచే ఆన్‌లైన్ ద్వారా అమ్మవారికి పూజాది కార్యక్రమాలను నిర్వహించే అవకాశాన్ని ఇటీవల దేవస్థానం కల్పించింది.


భక్తులు రూ. 500 నుంచి రూ.2250 చెల్లించి పూజ లేదా అభిషేకాన్ని ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. అయితే తొలిగా ఈ సౌకర్యాన్ని అందించిన ఘనత తిరుమల తిరుపతి దేవస్థానదే. మధుర మీనాక్షి అమ్మవారికి పూజలను ఆన్‌లైన్ ద్వారా అందజేసే సౌకర్యాన్ని...


No comments: