Tuesday, December 30, 2008

ఎన్నికల నామ సంవత్సరం... '2008'



సంవత్సరం-2008. ఈ యేడాదికి దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అధికార మార్పిడికి కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే ఈ యేడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. ఈశాన్య భారతం మొదలుకొని.. ఉత్తర, దక్షిణాదిల్లోని కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.


ఇలాంటి వాటిలో కీలకమైనవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు. రెండు మూడు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ అధికార మార్పిడి జరిగింది. రాజస్థాన్‌ రాష్ట్రంలో భాజపా.. కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పగించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి...


మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments: