Wednesday, September 5, 2007

హైదరాబాద్ బాంబు పేలుళ్ళ నిందితుని అరెస్టు


హైదరాబాదులోని లుంబిని పార్కులో బాంబును అమర్చి పది మంది మృతికి కారణమైన నిందితుని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) బెంగుళూరులో మంగళవారం అరెస్టు చేసింది. జంట పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్న ఎస్ఐటీ, మంగళవారం బెంగుళూరులో చేపట్టిన గాలింపు చర్యల్లో అజ్ఞాత ప్రదేశంలో తలదాచుకుని ఉన్న రిజ్వాన్ ఘజీని అదుపులోకి తీసుకుంది.

స్థానిక పోలీసు వర్గాలు బుధవారం అందించిన సమాచారాన్ని అనుసరించి బాంబు పేలుళ్ళకు సంబంధించిన తన ఊహాచిత్రం వెలుగు చూడగానే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. బెంగుళూరులో...

మొత్తం కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి

No comments: