Tuesday, September 18, 2007

'టీమ్ ఇండియా' కెప్టెన్‌గా 'జార్ఖండ్ డైనమెట్'


'టీమ్ ఇండియా' కెప్టెన్‌ ఎంపికలో గత నాలుగు రోజులుగా సాగుతున్న చర్చకు మంగళవారం తెరపడింది. 'ది వాల్' రాహుల్ ద్రావిడ్ వారసునిగా 'యంగ్ డైనమెట్' మహేంద్ర సింగ్ ధోనీని జాతీయ సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించే జట్టులో తొలి మూడు వన్డేలకు ధోనీని కెప్టెన్‌గా కొనసాగుతాడు.


ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో పాల్గొన్న భారత జట్టుకు ధోనీ నాయకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలో సమావేశమైన బీసీసీఐ జాతీయ సెలక్టర్లు ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 26 సంవత్సరాలు 73 రోజుల వయస్సు కలిగిన ధోనీ..


No comments: