
తాను నాయకుడిని కానని జన సేవకుడిగా మిగిలిపోవాలన్నది తన అభిమతమని చిరంజీవి తెలిపారు. ఆయన చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..... ప్రజా సేవ కోసం ఆహ్వానం వచ్చింది. ప్రజల ఆహ్వానం నిండుగా మెండుగా ఉంది. వాళ్ళ పిలుపుపై ఆత్మస్థైర్యం. అబ్దుల్ కలాం చెప్పారు. సేవ తత్పరత భావం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలని....
No comments:
Post a Comment